Exclusive

Publication

Byline

ముంబై రీ యూనియన్ ర్యాలీలో 'పుష్ప' సినిమా డైలాగ్ చెప్పిన ఉద్ధవ్ ఠాక్రే

భారతదేశం, జూలై 5 -- మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే ఇటీవల 'జై గుజరాత్' అంటూ నినదించడంపై శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఘాటుగా స్పందించారు. ద్రోహి, గద్దార్ అంటూ షిండే పై నిప్పులు చెరిగారు. మహారాష్... Read More


20 ఏళ్ల తరువాత చేతులు కలిపిన ఠాక్రే బ్రదర్స్; ''ఎస్.. మేం గూండాలమే'' అంటూ ఉద్ధవ్ ఠాక్రే సంచలన కామెంట్

భారతదేశం, జూలై 5 -- మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. రాష్ట్రంలో ప్రజాదరణ, మాస్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు శివసేన వారసత్వం ఉన్న నాయకులు శనివారం చేతులు కలిపారు. శివసేన ఉద్ధవ్ వర్గం నేత ఉద్ధవ... Read More


కొత్త రంగుల్లో 2026 ట్రయంఫ్ రాకెట్ 3 స్టార్మ్ ఆర్, రాకెట్ 3 స్టార్మ్ జీటీ బైక్స్ లాంచ్

భారతదేశం, జూలై 5 -- 2026 ట్రయంఫ్ రాకెట్ 3 స్టార్మ్ ఆర్, 2026 ట్రయంఫ్ రాకెట్ 3 స్టార్మ్ జిటి వేరియంట్లు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయబడ్డాయి. భారతదేశంలో వీటి ధరలు వరుసగా రూ .22.49 లక్షలు, రూ .23... Read More


ఈ హోండా కారుపై ఏకంగా రూ. 1 లక్ష డిస్కౌంట్; మైలేజీ లీటరుకు 27.26 కిమీ; డోంట్ మిస్

భారతదేశం, జూలై 5 -- హోండా కార్స్ ఇండియా వాహన శ్రేణిలో పాపులర్ సెడాన్ అయిన హోండా సిటీ హైబ్రిడ్ వెర్షన్ సిటీ ఇ: హెచ్ఇవిపై ధరను తగ్గించింది. హోండా సిటీ హైబ్రిడ్ పూర్తి లోడెడ్ జెడ్ఎక్స్ వేరియంట్ ధర ఇప్పుడ... Read More


కీలక అప్ గ్రేడ్ లతో 2025 బజాజ్ డామినార్ 400 మరియు డామినార్ 250 లాంచ్; ధర ఎంతంటే?

భారతదేశం, జూలై 5 -- బజాజ్ ఆటో 2025 డామినార్ 400 మరియు డామినార్ 250 బైక్ లను ఫీచర్ అప్ గ్రేడ్లతో దేశవ్యాప్తంగా లాంచ్ చేసింది. 2025 బజాజ్ డామినార్ 250 ధర రూ.1.92 లక్షలుగా, 2025 డామినార్ 400 ధర రూ.2.39 ల... Read More


'పదేళ్ల పాటు డాక్టర్లకు అంతుచిక్కని వ్యాధిని చాట్ జీపీటీ గుర్తించింది' - వైరల్ గా రెడ్డిట్ పోస్ట్

భారతదేశం, జూలై 5 -- దశాబ్దకాలంగా కొనసాగుతున్న ఆరోగ్య సమస్యకు మూలకారణాన్ని కనుగొనడంలో చాట్ జీపీటీ సహాయపడిందని ఒక రెడ్డిట్ యూజర్ పేర్కొన్నారు. ఆ సమస్యతో 10 సంవత్సరాల పాటు ఇబ్బంది పడ్డానని అనేక మంది వైద్... Read More


''చైనా ఆయుధాలకు పాకిస్తాన్ ఒక సజీవ ప్రయోగశాల'' - భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ వ్యాఖ్య

భారతదేశం, జూలై 4 -- చైనా తన ఆయుధాలను పాక్ ద్వారా పరీక్షించుకుంటోందని, పాక్ చైనాకు ఒక లైవ్ ల్యాబ్ గా మారిందని భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ రాహుల్ ఆర్ సింగ్ శుక్రవారం అన్నారు, సరిహద్దు వెంబడి ఉగ్రవాద లాంచ్ ... Read More


ఐటీఆర్ ఫైలింగ్ లో ఫామ్ 16 ప్రాముఖ్యత ఏంటి? ఉద్యోగులు ఫామ్ 16 తో ఐటీఆర్ ఎలా ఫైల్ చేయాలి?

భారతదేశం, జూలై 4 -- పన్నుల సీజన్ సమీపిస్తున్న కొద్దీ సగటు వేతన ఉద్యోగి అనేక డాక్యుమెంట్లు, సందేహాలు, డెడ్ లైన్లతో సతమతమవుతున్నాడు. ఈ ముఖ్యమైన డాక్యుమెంట్ల మధ్య, ఫారం 16 ఒక అనివార్యమైన మరియు సాధారణ టిడ... Read More


సీయూఈటీ యూజీ 2025 ఫలితాల విడుదల; ఈ డైరెక్ట్ లింక్ తో రిజల్ట్ ను చెక్ చేసుకోండి

భారతదేశం, జూలై 4 -- కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG) 2025 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శుక్రవారం విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు సీయూఈటీ అధికారిక వ... Read More


బడ్జెట్ ధరలో మీడియాటెక్ హీలియో జీ100 చిప్ తో ఒప్పో ప్యాడ్ ఎస్ఈ లాంచ్

భారతదేశం, జూలై 3 -- ఒప్పో తన కొత్త బడ్జెట్ టాబ్లెట్ - ఒప్పో ప్యాడ్ ఎస్ఈ ను భారతదేశంలో లాంచ్ చేసింది. 90 హెర్ట్జ్ ఎల్సీడీ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 15 ఆధారిత స్కిన్, 9,340 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ, వై-ఫై వేరియం... Read More